PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత మక్కువ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి హుండీ ఆదాయం గురువారం10 గంటలకు లెక్కిస్తున్నట్లు ఆలయ EO శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవదాయశాఖ అధికారులు, గ్రామస్థులు సమక్షంలో హుండీ లెక్కించుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే హుండీ లెక్కింపు సమయానికి దేవాలయం వద్దకు హాజరుకావాలని సూచించారు.