ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఎక్కువ మంది IPL కెప్టెన్లు వ్యతిరేకించారు. నిన్నటి కెప్టెన్ల మీట్లో విస్తృత చర్చ జరగ్గా.. దీనిపై IPL 2027 తర్వాతే సమీక్ష ఉంటుందని BCCI వర్గాలు వాళ్లతో చెప్పాయట. రెండేళ్ల క్రితమే దీన్ని రోహిత్ వ్యతిరేకించగా.. ఇటీవల కాలంలో కోహ్లీ, అక్షర్ తదితరులూ అదే మాట పలికారు. ఈ రూల్ వల్ల జట్టులో ఆల్రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతుందనే ఆందోళన నెలకొంది.