NZM: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బండ్లపై విక్రయించే నాసిరకం ఐస్క్రీంల వల్ల చిన్నారులు అస్వస్థతకు గురవుతుండటంతో గ్రామ పంచాయతీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే డిచ్పల్లి, ముగ్పాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో, KMR జిల్లా తెల్గపూర్లో ఐస్క్రీం విక్రయాలను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామన్నారు