SRPT: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 2 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలపై ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కల్పిస్తామని వివరించారు.