JN: జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం అకాల వర్షం పడింది. ఉరుములతో కూడిన వాన పడడంతో వాతావరణంలో మార్పు వచ్చింది. రెండు రోజుల నుండి వేసవి మందు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కొద్దిపాటి వర్షం వల్ల ఉపశమనo ఏర్పడింది. ఈ అకాల వర్షంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.