PDPL: పత్తిపాక జడ్పీ హైస్కూల్ HM నరేందర్ రావు విద్యాభివృద్ధికి చేసిన సేవలు అమోఘం అని ధర్మారం ఎంఈవో ప్రభాకర్ కొనియాడారు. ఇవాళ MRCలో నరేందర్ రావు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సన్మానించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల గుణాత్మక అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.