GDWL: గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం పోరు దీక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారమే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు కళారు.