KRNL: పత్తికొండ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామస్తులు సోమవారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులు పత్తిపాటి ప్రకాష్, యువ నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. విండు పవర్ భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్డు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిందని విండ్ పవర్ కంపెనీకి చెందిన అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు.