KRNL: మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో బహుజన సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ న్యాయ వ్యవస్థ తీర్పులు, పెండింగ్ కేసులపై ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు అని పేర్కొంటూ.. రిజర్వేషన్ అంశాలపై పునర్విమర్శ అవసరమన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలని, కోర్టుల్లో పారదర్శకత, వార్షిక నివేదికలు విడుదల చేయాలని ఆయన కోరారు.