MLG: ప్రపంచ వారసత్వ సంపదగా (యునేస్కో) గుర్తింపు పొందిన వెంకటాపురం మండలంలోని రామప్ప ఆలయానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు ఆదివారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శించుకుని పూజలు చేశారు. అద్భుతమైన కాకతీయుల కట్టడం అందాలను తమ ఫోన్లలో బంధించుకున్నారు.