AKP: ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీ.లవ కూమార్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 45 పశువులను పరీక్షించి మందులు ఉచితంగా అందజేశారు.