MDCL: జాగృతి అధికార ప్రతినిధి మనోజ ఆధ్వర్యంలో మల్కాజిగిరి జిల్లా రామంతపూర్కు చెందిన లెక్చరర్ అసోసియేషన్ సభ్యులు, కుత్బుల్లాపూర్, దుండిగల్, మల్లంపేట్, షాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, వారికి కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.