CTR: పుంగనూరు తాలూకా AP-JAC నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పుంగనూరు తాలూకా ఛైర్మన్గా డాక్టర్ రహమత్ అలీ ఖాన్, సెక్రటరీగా బుడ్డన్న యాదవ్, ట్రెజరర్గా శ్రీనివాసులు, వైస్ ఛైర్మన్లుగా అయూబ్ ఖాన్,జగన్నాథ్ రాజు ఎన్నికైనట్లు చిత్తూరు జిల్లా ఛైర్మన్ రాఘవులు తెలిపారు.