NLG: చింతపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో వర్కాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 73 పరిధిలో భూములు కోల్పోయిన 15 మంది రైతులకు నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీవో రమణారెడ్డితో కలిసి మొత్తం రూ. 3కోట్ల 4లక్షల 50 వేల విలువ గల చెక్కులను అందజేశారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోందని తెలిపారు.