శనివారం నుంచి IPL 2026 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టసభ్యుల కోసం రాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం వీఐపీలం.. క్యూలో నిలబడం’ అని విజయానంద్ వ్యాఖ్యానించారు.