MDCL: అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.