మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మంత్రి స్వామి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి స్వామి అధికారులను ఆదేశించారు. బస్సులో 18 మంది వరకు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును తీవ్రంగా కలిసి వేసిందని అన్నారు.