SKLM: కార్గో ఎయిర్పోర్టుపై అపోహలు వద్దని నిర్వాసితులతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడు అన్నారు. ఎయిర్పోర్టు నిర్వాసిత 18 గ్రామాల ప్రజలు, నిర్వాసితులతో ఆదివారం కలెక్టరేట్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో కేంద్ర మంత్రి వర్చ్యువల్ గా నిర్వాసితుల సందేహాలు తీర్చినట్లు అధికారులు తెలిపారు.