MNCL: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఇంటింటికి సీపీఐ విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు అధ్యక్షతన జరిగిన జిల్లా సమితి సమావేశంలో మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పాల్గొన్నారు.