AP: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని వేంకటేశ్వర స్వామి వదిలిపెట్టబోరని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. స్వామివారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. చివరికి స్వామివారికి సమర్పించిన తలనీలాలను కూడా దోచేశారని దుయ్యబట్టారు.
Tags :