HNK: నర్మెట్ట రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాజీపేట 62వ డివిజన్ నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కార్పొరేటర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. రైతు ఉత్సవాలకు హాజరైన రైతులు పంట సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు, కొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవాలని, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.