JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన గోడిశాల చంద్రశేఖర్కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 2,50,000 ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.