ASF: పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాగజ్నగర్ రాజీవ్ చౌక్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ ఛైర్పర్సన్ సహీన్ సుల్తానా ప్రారంభించారు. ఈ సందర్భంగా శీతల పానీయాలు వద్దు-ప్రకృతి పానీయాలు ముద్దు అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.