E.G: రాజమండ్రి స్థానిక బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, JC మెగా స్వరూప్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.