KMR: లింగంపేట్(మం) మంబాజీపేట్లో శుక్రవారం ఉగాది పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొండం నరసింహులు తెలిపారు. కుస్తీ పోటీలో విజేతగా గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కుస్తీ పోటీలకు పరిసర ప్రాంతాల పోటీదారులు పాల్గొనాలని కోరారు.