HYD: ఉగాది నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆయన, ఈ నూతన సంవత్సరం బీజేపీ బలాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.