నిర్మల్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా జబర్దస్త్ బృందం సునామీ సుధాకర్, వినోదిని రానున్నారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాలులో కార్యక్రమం ఉంటుందని, జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ ఉంటుందని వారు తెలిపారు