MBNR: అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండిస్తున్నామని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈనెల 22వ తేదీన ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. పాలస్తీనా ఇరాన్లపై, ఇజ్రాయిల్ అమెరికా దాడులు మంచిది కాదన్నారు.