ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి అందే వినతులపై అధికారులు అత్యంత వేగంగా స్పందించి, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ దినేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.