NZB: జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీప హోటల్పై నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో 7 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ హనుమంతు, ఎస్సై నాగేశ్ రావు, పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.