ASR: చింతపల్లి మండలం చౌడేపల్లి పంచాయతీ పశువులబంద గ్రామంలో ఉగాది సందర్భంగా గురువారం 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూజకు అవసరమైన సామగ్రి ఉచితంగా అందజేస్తామని, ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామస్థులను కోరారు.