SRPT: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ అన్నారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో నిర్వహించిన ఉచిత టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ముందస్తు టీకాలతో పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.