KRNL: గూడూరులో రైతన్నా మీకోసం, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇవాళ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని చెప్పారు.