HNK: నడికూడ మండలంలోని కంఠాత్మకూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.