KDP: కడపలో ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న డీఈ వేణుగోపాల్ రెడ్డిపై సహచర ఉద్యోగి ప్రణీత్ రెడ్డి దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితుడు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. దాడి వెనుక ఉన్న వివాదాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.