SRCL: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాలయాలకు పకడ్భందీ నిర్వహించనున్నారు. అలాగే వసతులు పరిశీలించేందుకు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి తినేందుకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలోని ఆయా మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాలయాలకు నియమించారు.