MDK: రాంపూర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్, అల్లుడు సాయ గౌడ్ మరణించారు. ఆదివారం వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పద్మదేవేందర్ రెడ్డి గారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.