NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆదివారం భారీ విరాళం అందజేశారు. అనంతసాగరం వాస్తవ్యులు, బట్రేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన వారసులు, అక్క లక్ష్మీ ప్రసన్న, తమ్ముడు శ్రీధర్ రెడ్డిలు శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,000/- విరాళాన్ని అందజేశారు.