W.G. ఆకివీడు మండలం అజ్జమూరులో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్- 2026′ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలల వేసిన నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల వారి సంక్షేమం కోసం ఆయన కృషి చేశారన్నారు.