KNR: ఐతుపల్లి గ్రామంలోని చర్ల హనుమాన్ దేవాలయానికి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు కలిసి సుమారు రూ. 50 వేల విలువైన మకర తోరణాన్ని బహూకరించారు. భక్తుల చందాలతో తయారు చేయించిన ఈ తోరణాన్ని బుధవారం స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags :