WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డును మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ నవీన్ నాయక్ సందర్శించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని చైర్ పర్సన్ కోరారు.