AP: జగన్ అమరావతిపై మాట్లాడుతూ TG మాజీ CM KCRను ప్రశంసించారు. ‘తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం పేరుతో చంద్రబాబు వందల కోట్లు వృథా చేశారు. TGలో KCR రూ.615 కోట్లతో సెక్రటేరియట్ కట్టారు. ఢిల్లీలోని పార్లమెంటును రూ.970 కోట్లతో నిర్మించారు. AP అసెంబ్లీకి రూ.1,449 కోట్లట, KCR నెంబర్కు డబుల్’ అని వ్యాఖ్యానించారు.