కోనసీమ:: మండపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. TDP కార్యలయంలో శుక్రవారం ఎమ్మెల్యే PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి ఆయన స్వయంగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.