BDK: దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కిన్నెర మయూరి -వెంకటేశ్వరరావు దంపతులు ఇందిర్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఇవాళ గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు.