MDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్లు క్లీనింగ్ క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడివో ప్రీతి రెడ్డి పాల్గొని పనులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజానర్సింహా పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.