BHPL: గణపురం మండలం అప్పయ్యపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాతృమూర్తి కమలమ్మ నేడు స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి సాయంత్రం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.