NGKL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏఈలతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు నిరంతరం పర్య వేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Tags :