MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని మహానంద టాకీస్ వెనకాల ఇటికల చెరువు పర్సనల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని లక్షెట్టిపేట పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం చెరువు పర్సనల్లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు వెంటనే సెల్ నెంబర్ 6301754814లో వెంటనే సంప్రదించాలని వారు కోరారు.