MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జడ్పి సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.