ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. MLA బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ITDA పీఓ యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.